భారతదేశం, నవంబర్ 22 -- నట సింహం నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫి) 2025 ఈవెంట్ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్, బాలకృష్ణను సత్కరించాలని ఇఫ్ఫి నిర్ణయించిన సంగతి తెలిసిందే.
నటుడు నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది జూన్లో 65వ పడిలోకి అడుగుపెట్టారు. గత ఏడాది సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ నటుడిని గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా సత్కరించారు. ఈ క్రమంలో విలేకరులతో మాట్లాడుతూ సెట్కు రాకుండా గ్రీన్ స్క్రీన్ల ముందు షూటింగ్ చేసే నటులపై ఆయన సెటైర్ వేశారు.
బాలకృష్ణ గ్రీన్ స్క్రీన్తో షూటింగ్ చేసే నటులపై సెటైర్ వేశారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి చెబుతూ దర్శకత్వంలో 'టెక్నికల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.