నేడు రవి ప్రదోష వ్రతం వేళ తప్పక చదవాల్సిన ప్రదోష కథ.. దరిద్రాన్ని తొలగించే శివ మహిమ
భారతదేశం, జూలై 26 -- ఆదివారం వచ్చిందంటే చాలు భక్తులు భక్తిశ్రద్ధలతో శివారాధనకు సిద్ధమవుతారు. ఈ ఏడాది జూలై చివరి ప్రదోష వ్రతం అత్యంత పవిత్రమైన ఆదివారమే రావడం విశేషం. ఆదివారం నాడు వచ్చే ఈ ప్రదోష వ్రతాన్ని 'రవి ప్రదోష వ్రతం' అని పిలుస్తారు. ఆషాడ మాసంలో వచ్చే ఈ వ్రతాలకు ప్రత్యేకమైన శక్తి ఉందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన భోళా శంకరుడిని పూజించి, ప్రదోష కథను పఠించడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.
పురాణాల ప్రకారం, ఒకానొక గ్రామంలో అత్యంత నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుడి భార్య పరమ శివభక్తురాలు. ఎంతో నిష్టతో ఆమె క్రమం తప్పకుండా ప్రదోష వ్రతాలను ఆచరించేది. ఆ దంపతులకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. ఒకరోజు ఆ బాలుడు ఎవరికి చెప్పకుండా గంగా స్నానం కోసం ఒంటరిగా బయలుదేరాడు.
దారిలో కొందరు ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.