భారతదేశం, ఫిబ్రవరి 22 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాసం (నెల): ఫాల్గుణ మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: ఆదివారం
తిథి: పంచమి ఉదయం 11:09 వరకు తర్వాత షష్టి
నక్షత్రం: అశ్విని సాయంత్రం 5:53 వరకు తర్వాత భరణి
యోగం: శుక్ల మధ్యాహ్నం 1:00 వరకు
కరణం: భాలవ ఉదయం 11.09 వరకు కౌలవ రాత్రి 10:10 వరకు
అమృత కాలం: ఉదయం 11.03 నుంచి మధ్యహ్నం 12.34 వరకు
వర్జ్యం: మధ్యహ్నం 2.06 నుంచి మధ్యహ్నం 3:37 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:43 నుంచి సాయంత్రం 5:30 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.50 నుంచి సాయంత్రం 6.16 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.29 నుంచి మధ్యహ్నం 1.56 వరకు
పంచాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.