భారతదేశం, ఫిబ్రవరి 18 -- భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఫిబ్రవరి 18, 2026) సానుకూల ధోరణితో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాట పట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 83,450 వద్ద ముగియగా, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 25,725 వద్ద స్థిరపడింది.
నేటి ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు ప్రత్యేకంగా గమనించాల్సిన 10 కీలక షేర్ల వివరాలు ఇవే:
ఎయిర్టెల్ అనుబంధ సంస్థ 'ఎయిర్టెల్ మనీ'కి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి ఎన్బీఎఫ్సీ (NBFC) లైసెన్స్ లభించింది. దీనివల్ల కంపెనీ ఆర్థిక సేవల విభాగంలో మరింత పట్టు సాధించే అవకాశం ఉంది.
జొమాటో, బ్లింకిట్ మాతృ సంస్థ 'ఎటర్నల్'.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజం 'OpenAI...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.