భారతదేశం, సెప్టెంబర్ 13 -- టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస హిట్లతో అదరగొట్టాడు మంచు మనోజ్. కానీ ఫ్యామిలీలో ప్రాబ్లెమ్స్ తో సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ గానూ స్ట్రగుల్ పడ్డారు. ఇప్పుడు ఆయన మిరాయ్ సినిమాతో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇందులో విలన్ గా వేరే స్థాయిలో యాక్టింగ్ కనబరిచారు. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వస్తోంది. మూవీ సక్సెస్ ఈవెంట్ ను శనివారం (సెప్టెంబర్ 13) హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.
శనివారం హైదరాబాద్ లో 'మిరాయ్' సక్సెస్ ఈవెంట్ లో మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యాడు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ ల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను చేర్చుకోవద్దని చాలా మంది చెప్పి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
"నేను చివరిసారిగా ఇలా సక్సెస్ మీట్ వేదికపై కనిపించి 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.