భారతదేశం, జనవరి 24 -- హైదరాబాద్ లోని నాంపల్లిలోని ఫర్నిచర్ గోడౌన్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాద శాఖ సిబ్బంది ఐదారు గంటల పాటు శ్రమించినప్పటికీ. మంటల తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వీరికితోడుగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కూడా సహాయక చర్యల్లో చేరింది.
"భవనం లోపల ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఉన్నారని మేము అనుమానిస్తున్నాము. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఫర్నిచర్ గోడౌన్ వద్ద మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.