रायपुर, జూన్ 22 -- కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సలిజాన్ని అంతమొందించాలని పునరుద్ఘాటించారు. నక్సలైట్లతో చర్చలు జరపొద్దని ఆయన ఒక సభలో నిర్మొహమాటంగా చెప్పారు. అదే సమయంలో 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టే గడువులో ఎలాంటి మార్పు లేదన్నారు. వర్షాకాలంలో కూడా నక్సలిజానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు.
ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్ అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసారి వర్షాకాలంలో కూడా నక్సలైట్లకు విశ్రాంతి లభించదని, వర్షాకాలంలో కూడా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.
'వర్షాకాలంలో ప్రతిసారీ నక్సలైట్లకు విశ్రాంతి లభించేది. ఎందుకంటే ఈ సీజన్లో దట్టమైన అడవుల్లో ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.