భారతదేశం, ఏప్రిల్ 9 -- ఖగోళంలో గ్రహాల కదలికలు నిరంతరం మారుతూనే ఉంటాయి. అయితే, ఇతర గ్రహాలతో పోలిస్తే చంద్రుడి వేగం చాలా ఎక్కువ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఒక రాశిలో రెండున్నరేళ్లు, గురువు ఏడాది పాటు ఉంటే.. చంద్రుడు మాత్రం కేవలం రెండున్నర రోజుల్లోనే ఒక రాశిని దాటేస్తాడు. అందుకే చంద్రుడిని 'మనఃకారకుడు' అని పిలుస్తారు. మన ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక స్థితిగతులు అన్నీ చంద్రుడి గమనంపైనే ఆధారపడి ఉంటాయి.
ప్రస్తుతం చంద్రుడు 'మూల' నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ ఏప్రిల్ నెల ముగిసేలోపు చంద్రుడు ఏకంగా 22 సార్లు తన నక్షత్ర స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఇంత వేగంగా జరిగే ఈ మార్పులు ద్వాదశ రాశులపై ఏదో ఒక ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ, ఏప్రిల్ 30వ తేదీ వరకు సాగే ఈ పయనం ముఖ్యంగా మూడు రాశుల వారికి గోల్డెన్ సమయం అని చెప్పవచ్చు.
మేష రాశి వారికి ఈ ఏప్రిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.