Hyderabad, జూలై 29 -- రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ షూటింగ్ ఈ మధ్యే స్పీడందుకుంది. అయితే మంగళవారం (జులై 29) సడెన్ గా ఈ మూవీ సెట్లో ప్రభాస్ పాత స్నేహితులు పూరి జగన్నాథ్, ఛార్మీ ప్రత్యక్షమవడం విశేషం.
ది రాజా సాబ్ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ కానున్నట్లు చెప్పడంతో మిగిలిపోయిన షూటింగ్ ను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ అభిమానులను బాగా ఆకర్షించింది. మరోసారి ఆ పాత ప్రభాస్ ను చూపించడంతో ఫ్యాన్స్ ఖుష్ అయిపోయారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా ది రాజా సాబ్ మూవీ షూటింగ్ లో ప్రభాస్ ను డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మీ కౌర్ కలిశారు. పూరిని చూడగాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.