భారతదేశం, ఆగస్టు 9 -- దిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి పడుతున్న వానలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి కురిసిన వర్షానికి రాజధాని స్తంభించిపోయి రాకపోకలు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంచకుయాన్ మార్గ్, మథుర రోడ్, కన్నాట్ ప్లేస్ సహా రాజధానిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలు విమానాలు ఆలస్యమైనప్పటికీ విమాన సర్వీసులు ప్రస్తుతం యథావిధిగా నడుస్తున్నాయని దిల్లీ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. 'భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం దిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే విమానాల రాకపోకలన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి. మీ ప్రయాణం ఇబ్బంది లేకుండా ఉండటానికి మా బృందాలు శ్రద్ధగా పనిచేస్తున్నాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.