భారతదేశం, డిసెంబర్ 22 -- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాలలోని విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్/పీహెచ్డీ కోర్సులలో ఉన్నత విద్య కోసం మైనారిటీ వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 20 నుండి జనవరి 19 వరకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద దరఖాస్తులు చేసుకోవాలి.
ఎంపికైన అభ్యర్థులకు రూ. 20 లక్షల వరకు స్కాలర్షిప్ మొత్తంతో పాటు వన్-వే టికెట్ ఛార్జీ అందిస్తారు. జూలై 1 నుంచి డిసెంబర్ 31, 2025 మధ్య అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని గుర్తుంచుకోవాలి. Telangana ePASS వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.