భారతదేశం, ఫిబ్రవరి 4 -- చాలా మందికి తమకు మధుమేహం (Diabetes) ఉందనే విషయం వ్యాధి ముదిరే వరకు తెలియదు. ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందుకే వైద్యులు డయాబెటిస్ను 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తుంటారు. శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు మన శరీరం ఇచ్చే ఆ చిన్న చిన్న సంకేతాలను గుర్తించకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్కు చెందిన సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ భాను ప్రవీణ్ నాయుడు, మధుమేహం ఎందుకు ఆలస్యంగా బయటపడుతుంది? మనం గమనించాల్సిన ఆ ముందస్తు హెచ్చరికలు ఏంటి? అనే విషయాలపై కీలక విశ్లేషణ చేశారు.
"ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మధుమేహం కేసుల్లో 90 శాతం కంటే ఎక్కువ టైప్-2 డయాబెటిస్ (T2DM) రకానికి చెందినవే. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు. రక్తంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.