టెక్ మహీంద్రా క్యూ1 ఫలితాలు: నికర లాభం 28% జంప్, రూ. 1,465 కోట్లకు చేరిక
భారతదేశం, జూలై 16 -- ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా (Tech Mahindra) జూన్ 2026తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (Q1 2026) సంబంధించిన ఆర్థిక ఫలితాలను గురువారం (జూలై 16) ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated Net Profit) 28.4% పెరిగి రూ. 1,465.1 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 1,140.60 కోట్లుగా నమోదైంది. గత మార్చి త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 8% పెరిగింది.
మరోవైపు, కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (Revenue from Operations) వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధితో రూ. 15,605.50 కోట్లకు చేరుకుంది. గతేడాది క్యూ1 లో ఈ ఆదాయం రూ. 13,569.5 కోట్లుగా ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ (QoQ) ప్రాతిపదికన కూడా ఆదాయం 4% పైగా పెరిగింది.
డాలర్ రూపంలో ఆదాయం: జూన్ త్రైమాసికంలో టెక్ మహీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.