భారతదేశం, జూలై 22 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్లో జొమాటో (ఎటర్నల్) షేర్లు దూసుకెళుతున్నాయి. సోమవారం దాదాపు 7శాతం పెరిగిన ఈ స్టాక్, ఇప్పుడు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 8.5శాతం పెరిగి రూ. 295 వద్ద ట్రేడ్ అవుతోంది.
క్యూ1 ఎఫ్వై25 ఫలితాల్లో నెట్ ప్రాఫిట్ 90శాతం పడినప్పటికీ, స్టాక్లో ఈ స్థాయిలో కొనుగోళ్ల జోరు కనిపిస్తుండటం గమనార్హం.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.