భారతదేశం, డిసెంబర్ 21 -- కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమైంది. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత జియో మైసూర్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. బంగారం నిక్షేపాలు ఉన్నట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) గుర్తించింది. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తవ్వకాలు ప్రారంభమయ్యాయి. జొన్నగిరి, పొరుగున ఉన్న పగిడిరాయి గ్రామాలు బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందాయి. పరిశోధనల తర్వాత ఈ ప్రాంతంలోని నేలలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని నిర్ధారించాయి.
రాష్ట్ర ప్రభుత్వం 1,477 ఎకరాల్లో మైనింగ్ అనుమతిని మంజూరు చేసింది. జియో మైసూర్ సంస్థ తవ్వకాలు చేస్తోంది. కంపెనీ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతంలోని ప్రతి టన్ను మట్టికి 1.5 నుండి 2 గ్రాముల బంగారం ఉంటుందని అంచనా. ఉత్పత్తి, ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రతి 1,000 టన్నుల మట్టి న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.