భారతదేశం, డిసెంబర్ 6 -- తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ధర్మ మహేష్. ఇదివరకు డ్రింకర్ సాయి సినిమాతో హీరోగా మెప్పించారు ధర్మ మహేష్. హీరోగానే కాకుండా వ్యాపారంలో కూడా రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఈ యంగ్ హీరో.
జిస్మత్ మండి అధినేత అయిన ధర్మ మహేష్ చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్ను ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సినీ హీరో ధర్మ మహేష్ మాట్లాడుతూ తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ (Gismat) మండిని జిస్మత్ (Jismat) మండీగా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismatకు మార్చాము. ఇది నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని ధర్మ మహేష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.