భారతదేశం, జూలై 29 -- ఎలాంటి లాక్-ఇన్ మరియు జీరో-మెయింటెనెన్స్ లేకుండా, మొట్టమొదటి 'పే యాజ్ యు గో' మోడల్తో భారతదేశంలో కంప్యూటింగ్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి భారత దేశపు మొట్టమొదటి AI- రెడీ క్లౌడ్ కంప్యూటర్ 'జియోపీసీ'ని రిలయన్స్ రూపొందించింది.
జియో పీసీ కొనుగోలుకు ఎటువంటి ముందస్తు పెట్టుబడి అవసరం లేదు. రూ.50,000 వరకు విలువైన హై-ఎండ్ PC యొక్క అన్ని ఫీచర్స్ జియో పీసీ లో పొందవచ్చు. ఎటు వంటి లాక్-ఇన్ లేకుండా, నెలకు రూ.400 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లతో, JioPC ఏ స్క్రీన్నైనా పూర్తి స్థాయి కంప్యూటర్గా మారుస్తుంది, దీనికి ఖరీదైన హార్డ్వేర్ లేదా అప్గ్రేడ్లు అవసరం లేదు. ప్లగ్ ఇన్ చేయండి, సైన్ అప్ చేయండి మరియు కంప్యూటింగ్ ప్రారంభించండి.
జియోపీసీ క్లౌడ్-ఆధారిత, తదుపరి తరం ఏఐకి సిద్ధంగా ఉన్న PC అనుభవాన్ని అందించడం ద్వారా వ్యక్తిగత కం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.