భారతదేశం, జూలై 14 -- టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిలో భాగంగా ఉంది. అందులో భాగంగానే అశోక్ గజపతి రాజుకు అవకాశం ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. మరోవైపు హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....