భారతదేశం, జూన్ 17 -- అమరావతి, జూన్ 17: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం-బనకచెర్ల అనుసంధాన పథకం వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ ప్రాజెక్టు కేవలం పోలవరంలో అందుబాటులో ఉండే వరద నీటిని మాత్రమే వినియోగిస్తుందని ఆయన తెలిపారు.
ఇటీవలే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-బనకచెర్ల ప్రాజెక్టు నీటి పంపకాల నిబంధనలను ఉల్లంఘిస్తోందని, అనుమతులు లేవని ఆరోపిస్తూ దానిని తిరస్కరించాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన నిమ్మల రామానాయుడు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్టు కేవలం పోలవరం వద్ద అందుబాటులో ఉన్న వరద నీటిని మాత్రమే ఉపయోగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.