Hyderabad, జూన్ 25 -- గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ప్రతిపాద రోజున ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూన్ 26వ తేదీ గురువారం నుంచి దుర్గాదేవి తొమ్మిది రూపాల పూజలు ప్రారంభం కానున్నాయి. సంవత్సరానికి నాలుగు నవరాత్రులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ చైత్ర నవరాత్రులను, దేవీ నవరాత్రులను జరుపుకుంటారు, కాని కొంతమంది మాత్రమే గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.
పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ప్రతిపాద తేదీ నుండి గుప్త నవరాత్రులు ప్రారంభం అవుతాయి. గుప్త నవరాత్రుల్లో కాళీ దేవి, తారా దేవి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, మాతా చిన్నమస్తా, త్రిపుర భైరవి, ధుమావతి, మాతా బగలముఖి, మాతంగి, కమలాదేవితో సహా పది దేవతలను పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారిని రహస్యంగా పూజిస్తారు. ఆలయాల్లో దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు.
రేపటి నుంచి గుప్త నవరాత్రులు ప్రారంభం కానున్నాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.