భారతదేశం, ఏప్రిల్ 30 -- గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీపి కబురు అందించింది. గత రెండు నెలలుగా ప్రాంతీయ ఘర్షణల వల్ల (Operation Epic Fury) మూతపడిన గగనతలం ఇప్పుడు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 నుండి ఖతార్, బహ్రెయిన్ దేశాలకు విమాన రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.
భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పాటు కీలక ప్రాంతీయ కేంద్రాల నుండి ఈ విమానాలు అందుబాటులోకి రానున్నాయి.
ఖతార్, బహ్రెయిన్లతో పాటు కింది ప్రాంతాలకు విమాన సర్వీసుల ఫ్రీక్వెన్సీని (సంఖ్యను) పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది.
ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' వల్ల మధ్యప్రాచ్యంలో ఇంధన, విమానయాన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మార్చి 18న జరిగిన దాడుల వల్ల ఖతార్ గగనతలం దాదాపు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.