భారతదేశం, డిసెంబర్ 3 -- సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) గత నవంబర్ 24న ముంబైలోని జుహులోని తన నివాసంలో మరణించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన, విజయవంతమైన నటులలో ఒకరైన ధర్మేంద్ర, ఆయన మరణించే సమయానికి భారీ సంపదను కూడా కూడగట్టుకున్నారు. ఆయన ఆస్తికి సంబంధించి ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ, వారసత్వం విషయంలో ఆయన కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
ధర్మేంద్ర పంజాబ్లోని తన పూర్వీకుల ఆస్తిని తన పిల్లలకు ఇవ్వలేదు. కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని, ఆయన జీవించి ఉండగానే వేరొకరికి రాసిచ్చారు. ధర్మేంద్ర పూర్వీకుల ఆస్తిని బంధువులకు రాసిచ్చారు. ధర్మేంద్ర (ధరం సింగ్ డియోల్) పంజాబ్లోని నస్రాలి అనే తన తల్లి స్వగ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం సమీపంలోని దంగాన్ గ్రామానికి చెందినది. అక్కడే చిన్నప్పుడు ధర్మేంద్ర పెరిగారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.