భారతదేశం, ఏప్రిల్ 6 -- కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న ఎత్తైన తడియాండమోల్ కొండల్లో ట్రెక్కింగ్కు వెళ్లి, దట్టమైన అడవిలో తప్పిపోయిన 36 ఏళ్ల కేరళ మహిళ ఎట్టకేలకు సురక్షితంగా దొరికింది. నాలుగు రోజుల పాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ భారీ గాలింపు చర్యలు ఆదివారం నాడు విజయవంతంగా ముగిశాయని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్వయంగా ప్రకటించారు.
శరణ్యను రక్షించడానికి మొత్తం తొమ్మిది ప్రత్యేక బృందాలు అడవిలో రాత్రింబగళ్లు శ్రమించాయని, ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు. ఆమె సురక్షితంగా కేరళలోని తన ఇంటికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
కేరళకు చెందిన జి.ఎస్. శరణ్య (36) అనే మహిళ ఒంటరిగానే కర్ణాటకలోని కొడగు జిల్లా పర్యటనకు వచ్చారు. అక్కడ కక్కబె గ్రామంలో ఉన్న ఒక ప్రైవేట్ హోమ్స్టేలో ఆమె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.