కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
భారతదేశం, జూలై 25 -- కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో వారాల తరబడి సాగిన నిరసనల అనంతరం, శనివారం నాటి కీలక పరిణామంలో ధర్మేంద్ర ప్రధాన్ తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.. దేశ యువతను ఉద్దేశించి హిందీలో రాసిన సుదీర్ఘ లేఖను ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో పంచుకున్నారు. పరీక్షల వివాదంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సమర్థిస్తూనే, నెలకొన్న పరిస్థితులకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
"తొలి రోజు నుంచే నేను ఈ బాధ్యతను స్వీకరించాను. పరిస్థితి నుంచి ఎప్పుడూ పారిపోలేదు. పరీక్షల మాఫియా కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకూడదని, ఎవరికీ అన్యాయం జరగకూడదన్నదే నా దృఢ సంకల్పం" అని ప్రధాన్ లేఖలో పేర్కొన్నారు.
2026 మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తింఛిన వెంటన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.