కేంద్ర ఉద్యోగులకు గుడ్న్యూస్.. పెరగనున్న డీఏ, ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ లెక్కలివే
భారతదేశం, సెప్టెంబర్ 5 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న కరువు భత్యం (డీఏ) పెంపుపై కీలక సంకేతాలు వెలువడ్డాయి. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో జూలై 2026 నెలకు సంబంధించిన 'ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్' (AICPI-IW) గణాంకాలను విడుదల చేసింది. ఈ సూచీ పాయింట్లు పెరగడంతో ఉద్యోగుల వేతనాలు, పింఛనుదారుల పింఛనులో త్వరలోనే పెరుగుదల నమోదు కానుంది.
పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు రోజువారీ జీవితంలో వాడే వస్తువులు, సేవల రీటైల్ ధరల్లో వచ్చే మార్పులను అంచనా వేసేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెలా ఈ ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ సూచీని లెక్కిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 88 ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల్లోని 317 మార్కెట్ల నుంచి సేకరించిన రీటైల్ ధరల ఆధారంగా ఈ గణాంకాలను రూపొందిస్తారు.
ఈ ఏడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.