భారతదేశం, ఆగస్టు 15 -- విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర దినమే కృష్ణ జన్మాష్టమి. ఈ పండుగను భక్తులు దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఉపవాసాలు ఉండి, ప్రత్యేక పూజలు చేసి భక్తులు శ్రీకృష్ణుడి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఏడాది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కృష్ణ జన్మాష్టమి పండుగను రెండు రోజులు జరుపుకోనున్నారు. ఈ విశేషాలు, పూజావిధానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ద్రుక్ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 15, 16 తేదీల్లో జరుపుకుంటారు. అష్టమి తిథి ఆగస్టు 15 రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 16 రాత్రి 9:34 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది శ్రీకృష్ణుడి 5252వ జయంతి.
సాధారణంగా జన్మాష్టమిని ఒక రోజు జరుపుకోవడం ఆనవాయితీ. కానీ, ఈ ఏడాది అష్టమి తిథి ఆగస్టు 15 అర్ధరాత్రికి దగ్గరగా ప్రారంభం క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.