కృత్రిమ 'అనలాగ్ పనీర్'పై నిషేధం.. ప్రజారోగ్యానికి మహారాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
భారతదేశం, ఆగస్టు 5 -- పాల ఆధారిత రసాయనాలు కాకుండా వెజిటబుల్ ఆయిల్స్ (కూరగాయల నూనెలు), పిండి పదార్థాలు (స్టార్చ్), ఎమల్సిఫైయర్లు, ఇతర రసాయన పదార్థాలతో తయారు చేసే 'అనలాగ్ పనీర్' (కృత్రిమ పనీర్) విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలు, రవాణా, నిల్వలపై ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారాం ముండే జూలై 30న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
అసలైన పనీర్ స్థానంలో కృత్రిమ పనీర్ను కస్టమర్లకు వడ్డించడం లేదా విక్రయించడం తీవ్రమైన మోసపూరిత చర్యగా భావిస్తామని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) హెచ్చరించింది. 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006' ప్రకారం దీనిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
గత ఏడాది కాలంగా (ఏప్రిల్ 1, 2025 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.