భారతదేశం, జనవరి 19 -- ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న నేటి కాలంలో 'సూపర్ ఫుడ్స్'కు గిరాకీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్లోని సిద్ధార్థనగర్ ప్రాంతంలో పండే 'కాలా నమక్' బియ్యం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అద్భుతమైన సువాసన, రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఇందులో ఉండటంతో దీన్ని ఒక 'న్యూట్రిషనల్ సూపర్ ఫుడ్'గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఈ బియ్యానికి దాదాపు 2,600 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. గౌతమ బుద్ధుడి తండ్రి శుద్ధోదన మహారాజు పాలించిన కపిలవస్తు (ప్రస్తుత సిద్ధార్థనగర్) ప్రాంతంలో ఈ బియ్యాన్ని సాగు చేసేవారు. అందుకే దీనికి 'బుద్ధ బియ్యం' (Buddha Rice) అని పేరు వచ్చింది. పురావస్తు శాఖ తవ్వకాల్లో కూడా ఈ కాలం నాటి బియ్యం గింజలు లభ్యమవ్వడం దీని ప్రాచీనతకు నిదర్శనం. నల్లటి పొట్టును కలిగి ఉండి, ఉడికించినప్పుడు తెల్లగా, ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.