భారతదేశం, జనవరి 2 -- గతేడాది డిసెంబర్ నెల భారత ఆటోమొబైల్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అమ్మకాల్లో అదరగొట్టాయి. ముఖ్యంగా ఎస్యూవీలకు (SUV) పెరిగిన విపరీతమైన క్రేజ్, కంపెనీలు ప్రకటించిన భారీ డిస్కౌంట్లు, జీఎస్టీ రేట్ల తగ్గింపు, వీటికి తోడు పెళ్లిళ్ల సీజన్ కలిసి రావడంతో ప్యాసింజర్ వాహనాల (PV) మార్కెట్ టాప్ గేర్లో దూసుకెళ్లింది. దేశంలోని టాప్ 4 కార్ల తయారీ సంస్థల్లో మూడు కంపెనీలు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం.
ఎస్యూవీ విభాగంలో తన హవాను కొనసాగిస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా అద్భుతమైన ఫలితాలను సాధించింది. 2025 డిసెంబర్లో ఈ సంస్థ దేశీయ మార్కెట్లో 50,946 వాహనాలను విక్రయించింది. 2024 డిసెంబర్లో జరిగిన 41,424 విక్రయాలతో పోలిస్తే ఇది 23 శాతం వృద్ధి. ఈ జోరుతో దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో మహీంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.