భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైపోయాయి. ఇవి నిశ్శబ్దంగా మన శరీరం, మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలకు యోగా ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, మనసుకు శాంతినిస్తుంది. సరైన యోగాసనాలను సాధన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హెచ్టీ లైఫ్స్టైల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిమాలయన్ సిద్ధా అక్షర్ (ఆథర్, కాలమిస్ట్, అక్షర్ యోగా కేంద్ర స్థాపకుడు) మాట్లాడుతూ, "యోగా అనేది నాడీ వ్యవస్థను శాంతపరిచి, రోజువారీ జీవితంలో సమతుల్యతను తీసుకురావడానికి ఎంతో శక్తివంతమైన మార్గం. శ్వాసపై ధ్యాస పెట్టి, స్థిరమైన ఆసనాలు వేయడం ద్వారా శరీరం విశ్రాంతి పొందుతుంది. మనసు స్పష్టంగా ఆలోచిస్తుంది. ఫలితంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.