భారతదేశం, ఆగస్టు 16 -- ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో స్పోర్ట్ను ఆగస్టు 15 సాయంత్రం తమిళనాడులోని ప్లాంట్లో సంకల్ప్ కార్యక్రమంలో లాంచ్ చేసింది. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.1,49,999గా నిర్ణయించింది. 999 చెల్లించి బుకింగ్స్ ప్రారంభించవచ్చు. కంపెనీ తన డెలివరీని 2026 జనవరిలో ప్రారంభిస్తుంది.
ఎస్ 1 లైనప్లో స్పోర్ట్-ఫోకస్డ్ వేరియంట్గా లభిస్తుంది. ఇందులో 13 కిలోవాట్ల ఫెర్రైట్ మోటారును కంపెనీ అభివృద్ధి చేసి తయారు చేసింది. కొత్త స్టైలింగ్, స్పోర్ట్ ట్యూన్డ్ సస్పెన్షన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ఏడీఏఎస్) ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు. భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి.
ఎస్ 1 ప్రో స్పోర్ట్ డిజైన్, ఫీచర్లలో ఏరోడైనమిక్ ఆప్టిమైజ్డ్ బాడీవర్క్, చిన్న ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.