ఒకేసారి 9 కుందేళ్లను వేటాడలేరు: జాక్ మా చెప్పిన విజయ మంత్రం
భారతదేశం, సెప్టెంబర్ 7 -- "నేలపై తొమ్మిది కుందేళ్లు పరిగెడుతున్నాయి.. వాటిలో ఒకదానిని మీరు పట్టుకోవాలనుకుంటే, కేవలం ఆ ఒక్క కుందేలుపైనే దృష్టి పెట్టండి. అంతేతప్ప ఎగిరే ప్రతి కుందేలు వెనుక పరుగెత్తకండి"
ప్రపంచప్రసిద్ధ ఈ-కామర్స్ దిగ్గజం 'అలీబాబా' వ్యవస్థాపకుడు జాక్ మా తరచూ చెప్పే ఈ మాటలు వ్యాపార ప్రపంచంలోనే కాకుండా ప్రతి ఒక్కరి జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి.
ఈ ఉదాహరణకు జాక్ మా ఒక అద్భుతమైన ముగింపునిచ్చారు. "కుందేలు దొరకడం లేదని చెప్పి దానిని మార్చడానికి ప్రయత్నించకండి. ఆ కుందేలును పట్టుకునే వరకు మిమ్మల్ని మీరు మార్చుకోండి" అని ఆయన స్పష్టం చేశారు.
వ్యాపారంలో లేదా వ్యక్తిగత లక్ష్యాల సాధనలో చాలామంది ఒకేసారి అనేక ఆకర్షణీయమైన అవకాశాల వెనక పడతారు. కానీ ఒకేసారి రెండు మూడు లక్ష్యాల వైపు అడుగులు వేస్తే శక్తి, సమయం, వనరులు విడిపోయి చివరకు దేన్నీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.