భారతదేశం, ఆగస్టు 9 -- భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక సాంకేతిక సంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్ 'ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎక్సలెన్స్ అడ్మిషన్స్ స్కీమ్' (ఫేస్) ద్వారా ఈసారి 9 మంది విద్యార్థులను బీటెక్ ప్రోగ్రామ్లో చేర్చుకుంది. అదే సమయంలో ముగ్గురు విద్యార్థులకు 'స్కాలర్ షిప్ ఫర్ ఒలింపియాడ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఎంట్రీ' (ఎస్సీఓపీఈ) కింద చోటు లభించింది. ఆర్ట్-కల్చర్ కోటాలో విద్యార్థులను చేర్చుకోవడం ద్వారా దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి, ఇప్పటివరకు ఏకైక సంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది.
ScOPEని 2025 మార్చిలో ప్రారంభించారు. ఈ పథకం కింద, ప్రతి ప్రోగ్రామ్లో రెండు అదనపు సీట్లు ఉన్నాయి. ఒకటి మహిళా అభ్యర్థులకు రిజర్వ్ అయి ఉంటుంది. ఎస్సీఓపీఈ ద్వారా ఏరోస్పేస్, కెమికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి ఆప్షన్లతో సహా 14 వేర్వేరు బీటెక్ ప్రోగ్రామ్లకు దరఖాస్తు చేసుకోవచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.