భారతదేశం, ఏప్రిల్ 11 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తాయి. అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ నెలలో ప్రమాదకరమైన సంయోగం జరగబోతోంది. సూర్య-చంద్రుల కలయిక వలన ఏర్పడే వైధృతి యోగం కొన్ని రాశుల వారికి నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి ఆర్థిక నష్టం, ఒత్తిడి సమస్యలతో నిండిపోతుంది. కాబట్టి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జేబులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
ఏప్రిల్ 14న గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్య-చంద్రులు 180 డిగ్రీల దూరంలో ఉండడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఏప్రిల్ 13 రాత్రి 12:13 నుంచి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 14 వరకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే చిన్నపాటి ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి వారిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.