భారతదేశం, జనవరి 21 -- అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ సర్కార్ ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. గతేడాది జులై నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇస్తున్నారు. అయితే ఈ గడువు పలుమార్లు పొడిగించారు. అయితే పొడింపు సమయం కూడా దగ్గరపడింది. ఈనెల 23వ తేదీతో ఎల్ఆర్ఎస్ గడువు పూర్తవుతుంది. కాబట్టి అర్హులైన వాళ్లు. వెంటనే ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమబద్ధీకరణతో 75 వేల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ నెల 23లోపు ఫీజులు చెల్లిస్తే డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వారికి ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో ప్రభుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.