భారతదేశం, మార్చి 30 -- పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ధిదారులు ఉత్పత్తి చేసే అదనపు విద్యుత్తును గృహ, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు(DISCOMs) కొనుగోలు చేస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి భీమవరంలోని ఒక లబ్ధిదారుని నివాసంలో ఏర్పాటు చేసిన రూఫ్టాప్ సోలార్ ప్యానెల్ను మంత్రి రవి కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.
లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి రవి కుమార్ మాట్లాడుతూ, PM-KUSUM పథకం కింద రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన సౌర విద్యుత్తు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించినట్టుగా తెలిపారు. సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2,000 సోలార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.