భారతదేశం, మార్చి 14 -- మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన ఆలయాలు సందర్శించి రావాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. 14 పుణ్యక్షేత్రాల దర్శనం చేయించనుంది. అంతేకాదు ఈ లిస్టులో లిస్టులో అరుణాచలం, రామేశ్వరంవంటి ఆలయాలను దర్శనం చేసుకోవచ్చు.

కోనసీమ జిల్లాలోని రావులపాలెం డిపో నుంచి ఈ టూర్ మెుదలవుతుంది. సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేస్తారు. టీవీ సౌకర్యం కూడా ఉంటుంది.

ఈ టూర్ 20-03-2026 నుంచి 28-03-2026 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు టూర్ ప్రారంభం అవుతుంది. మెుత్తం 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఉదయం అల్పహరం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పహారం అందిస్తారు. టికెట్ ఛార్జీ రూ.9900గా నిర్ణయించారు. ఒకవేళ రూమ్స్ తీసుకుంటే ఛార్జీలు అదనం అని గమనించాలి.

మరిన్ని వివరాలకు, టికెట్ల కోసం అస్టిసెంట్ మేనేజర...