ఏథర్ కమ్యూనిటీ డే 2026: కొత్త 'EL' ప్లాట్ఫారమ్పై సామాన్యుడి బడ్జెట్ ఈవీ స్కూటర్ను ఆవిష్కరించనున్న ఏథర్ ఎనర్జీ
భారతదేశం, జూలై 15 -- ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ప్రీమియం బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ, ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్పై కన్నేసింది. బెంగళూరు వేదికగా ఆగస్టు 29న జరగనున్న వార్షిక ఈవెంట్ 'ఏథర్ కమ్యూనిటీ డే 2026'లో కంపెనీ తన మొట్టమొదటి సరసమైన (mass-market) ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. కేవలం కొత్త స్కూటర్ మాత్రమే కాకుండా, సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఛార్జింగ్ మౌలిక వసతులు మరియు సరికొత్త ఓనర్షిప్ ఎకోసిస్టమ్కు సంబంధించిన కీలక ప్రకటనలు కూడా ఈ వేదికపై చేయనున్నారు.
ఈ సరికొత్త స్కూటర్ మార్కెట్లోకి వస్తే.. Rs.1 లక్ష నుండి Rs.1.25 లక్షల బడ్జెట్ పరిధిలో ఈవీ స్కూటర్ కొనాలనుకునే వినియోగదారులకు ఇది ఒక అద్భుతమైన ఎంపికగా మారనుంది.
ఏథర్ తన పాత 450 ప్లాట్ఫారమ్ తర్వాత సరికొత్తగా, మొదటిసారిగా గ్రౌండ్-అప్ (Ground-up) విధానంలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.