ఏడాదిలో 28% పతనమైన నిఫ్టీ ఐటీ ఇండెక్స్: ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
భారతదేశం, జూన్ 23 -- భారత ఐటీ రంగ షేర్లలో కొనసాగుతున్న క్షీణత ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేసింది. ఏడాది కాలంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ (Nifty IT Index) దాదాపు 28 శాతం మేర పడిపోవడంతో, ఈ రంగ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయమా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) ఇటీవల తన వృద్ధి అంచనాలను తగ్గించడం, అంతర్జాతీయంగా టెక్నాలజీ బడ్జెట్లపై కోతలు, సాంప్రదాయ ఐటీ సేవలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చూపుతున్న ప్రభావం ఈ ఆందోళనలను మరింత తీవ్రం చేశాయి.
సెక్టోరల్ ఫండ్స్ అనేవి మార్కెట్ హెచ్చుతగ్గులకు ఎక్కువగా లోనవుతుంటాయి. అందువల్ల ఐటీ ఇండెక్స్ ఫండ్స్ను పోర్ట్ఫోలియోలో ప్రధాన పెట్టుబడిగా (Core Holding) మార్చుకోకూడదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుత పతనం కొనుగోలుకు మంచి అవకాశమా అనే విషయంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.