భారతదేశం, జూలై 3 -- దేశానికి సేవ చేయాలని కలలు కంటున్న యువతకు ఒక సువర్ణావకాశం వచ్చింది. ఎయిర్మ్యాన్ గ్రూప్-వై పోస్టులకు నియామకం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్లో చేరడం ద్వారా దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి ఛాన్స్. ఆన్లైన్ దరఖాస్తులు జూలై 11, 2025 నుండి ప్రారంభమవుతాయి. చివరి తేదీ జూలై 31, 2025గా నిర్ణయించారు.
ఆసక్తిగల అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్సైట్ airmenselection.cdac.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మొత్తం పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా ఉంటుంది.
ఈ నియామకంలో దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి భారత ప్రభుత్వం గుర్తించిన బోర్డు నుండి 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.