భారతదేశం, ఫిబ్రవరి 26 -- 8వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్లైన్ నుంచి పీడీఎఫ్ కాపీలను వెంటనే తొలగించాలని కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా పాఠ్యపుస్తకాల్లో కంటెంట్ను పొందుపరచడంపై సుప్రీంకోర్టు అత్యంత కఠినంగా స్పందించింది. 8వ తరగతి ఎన్సీఈఆర్టీ సోషల్ సైన్స్ పుస్తకంలో "న్యాయవ్యవస్థలో అవినీతి" (Corruption in Judiciary) అనే సబ్-చాప్టర్పై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.
"వారు తుపాకీతో కాల్చారు, నేడు న్యాయవ్యవస్థ రక్తం ఓడుతోంది. ఈ రోజు ఎవరైనా ఏదైనా చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఇది చాలా పక్కాగా జరిగిన కుట్రగా కనిపిస్తోంది. భారత న్యాయవ్యవస్థను అవిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.