ఎన్ఆర్ఐలకు ఎన్పీఎస్ రూల్స్: పన్ను మినహాయింపులు, ఉపసంహరణ నిబంధనలు ఇవే
భారతదేశం, ఆగస్టు 7 -- విదేశాల్లో స్థిరపడినప్పటికీ, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం సొంత దేశంలోనే సురక్షితమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలని చాలామంది ఎన్ఆర్ఐలు (NRIs) భావిస్తుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'జాతీయ పింఛను విధానం' (NPS) ఒక అద్భుతమైన అవకాశం. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, ఈక్విటీలలో క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవడానికి ఎన్పీఎస్ దోహదపడుతుంది. అయితే ఎన్ఆర్ఐలు ఎన్పీఎస్లో ఖాతా తెరవడానికి ఎలాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
ఎన్పీఎస్లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు (NRIs) మాత్రమే కాకుండా, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుదారులు కూడా అర్హులు. ప్రస్తుతం పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (PIO) క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.