Hyderabad, జూన్ 20 -- రథయాత్ర గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి జగన్నాథుని రథయాత్రలో పాల్గొంటారు. జగన్నాథుని రథయాత్రను ప్రతి ఏడాది ఘనంగా జరుపుతారు. ఈసారి పూరీ జగన్నాథుని రథయాత్ర జూన్ 22న జరగనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకుంటారు.
రథయాత్ర కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. భగవంతుని దయ, ఆశీర్వాదం భక్తుల జీవితాల్లో సంతోషం, శాంతిని కలిగిస్తుంది. జగన్నాథుని అనుగ్రహం అందరిపైనా ఉన్నప్పటికీ, కొన్ని రాశులవారు మాత్రం ప్రత్యేక ఫలితాలను పొందనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి జగన్నాథుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దీని కారణంగా మానసిక ప్రశాంతత, శ్రేయస్సు, విజయాలను అందుకుంటారు. సానుకూల మార్పులు చూస్తారు.
వృషభ రాశి వారు సహనం, అంకితభావం, స్థిరత్వం కలిగి ఉంటారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.