భారతదేశం, జనవరి 11 -- సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్. చాలా మంది సొంత ఊర్లలోకి వెళ్తున్నారు. మరికొందరు ఈ సెలవుల్లో ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి సెలవుల్లో అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీ (ARUNACHALA MOKSHA YATRA) అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీని ఐఆర్సీటీసీ టూరిజం ఆపరేట్ చేస్తోంది.
గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తున్నారు. పైగా సెలవుల సమయంలో వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ జనవరి 16వ తేదీన జర్నీ ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగాఅరుణాచలం మాత్రమే కాదు పుదుచ్చేరి, లకాంచీపురం కూడా చూడొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.
హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ 3 ACలో ట్విన్ షేరింగ్ కు రూ. 19130, ట్రిపుల్ షేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.