ఈ వ్యక్తులతో వైరం పెంచుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే!
భారతదేశం, ఆగస్టు 20 -- జీవితంలో ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలో, ఎవరికి దూరంగా ఉండాలో చాణక్య నీతి స్పష్టంగా చెబుతోంది. పొరపాటున కూడా కొందరితో వైరం ప్రాణాంతకం కావచ్చని ఆచార్య చాణక్య హెచ్చరిస్తున్నారు.
ఆచార్య చాణక్యుడు తన 'నీతి శాస్త్రం' ద్వారా మానవ జీవితానికి అవసరమైన ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించారు. నాటి కాలంలో ఆయన చెప్పిన సూత్రాలు నేటి ఆధునిక డిజిటల్ యుగంలోనూ అంతే కచ్చితత్వంతో వర్తిస్తున్నాయి. జీవితంలో ఏ వ్యక్తి మనకు మిత్రుడో, మన శత్రువో గుర్తించడమే అసలైన వ్యూహమని చాణక్యుడు స్పష్టం చేశారు. కొందరితో ప్రత్యక్షంగా శత్రుత్వం కోరి తెచ్చుకోవడం భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుందని ఆయన హెచ్చరించారు.
రాజకీయ శక్తి లేదా పరిపాలనా యంత్రాంగం (ప్రభుత్వం), మంటలు రేపే అగ్ని, అత్యంత విషపూరితమైన సర్పం, అలాగే ఏ మాత్రం ఆలోచించని మూర్ఖపు వ్యక్తులతో ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.