ఈరోజు పంచాంగం.. బుధవారం+పద్మిని ఏకాదశి వేళ దుర్ముహూర్తం, అమృతకాలం, రాహుకాలం వివరాలు!
భారతదేశం, మే 27 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
మాసం (నెల): జ్యేష్ఠ (అధిక) మాసం
పక్షం:శుక్లపక్షం
వారం: బుధవారం
తిథి: ఏకాదశి ఉదయం 6:22 వరకు తర్వాత ద్వాదశి
నక్షత్రం: హస్త తెల్లవారుజామున 5:51 వరకు తర్వాత చిత్తా
యోగం: వ్యతిపాత తెల్లవారుజామున 3:19 వరకు
కరణం: విష్టి ఉదయం 6.22 వరకు బవ రాత్రి 7:09 వరకు
అమృత కాలం: రాత్రి 1:07 నుంచి రాత్రి 2:52 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 2:40 నుంచి సాయంత్రం 4:25 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.13 నుంచి మధ్యాహ్నం 1.50 వరకు
యమగండం: ఉదయం 7.22 నుంచి ఉదయం 8.59 వరకు
పంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.