ఈరోజు పంచాంగం: ఆదివారం+జ్యేష్ఠ శుక్ల పాడ్యమి వేళ తిధి, నక్షత్రం, రాహుకాలం వివరాలు!
భారతదేశం, మే 17 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు
మాసం (నెల): జ్యేష్ఠ మాసం
పక్షం:శుక్లపక్షం
వారం: ఆదివారం
తిథి: పాడ్యమి రాత్రి 9:41 వరకు తరవాత విదియ
నక్షత్రం: కృతిక మధ్యాహ్నం 2:31 వరకు తర్వాత రోహిణి
యోగం: శోభన ఉదయం 6:13 వరకు
కరణం: స్తుఘ్నమ ఉదయం 11.36 వరకు బవ రాత్రి 9:41 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 4:54 నుంచి తెల్లవారుజామున 5:55 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:54 నుంచి సాయంత్రం 5:46 వరకు
రాహుకాలం: సాయంత్రం 5.01 నుంచి సాయంత్రం 6.37 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.12 నుంచి మధ్యాహ్నం 1.48 వరకు
ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.