ఈపీఎస్-2026 అమల్లోకి: Rs.1,000 కనీస పెన్షన్ కొనసాగుతుందా? కొత్త రూల్స్ ఏంటి?
భారతదేశం, జూలై 2 -- సామాజిక భద్రతా కోడ్ (Code on Social Security) 2020 కింద కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎస్-1971, ఈపీఎస్-1995 (EPS-95) స్థానంలో సరికొత్త 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 2026'ను నోటిఫై చేసింది. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ద్వారా వ్యవస్థను ఆధునీకరించి, పరిపాలనాపరమైన అనేక మార్పులను తీసుకువచ్చినప్పటికీ, పెన్షన్కు సంబంధించిన ప్రధాన నిబంధనలలో పెద్దగా మార్పులు చేయలేదు.
దీంతో, ఈపీఎస్ కింద వచ్చే కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం పెంచిందా లేదా అనే సందేహం చాలా మంది చందాదారులలో నెలకొంది. కొత్త స్కీమ్ దీనిపై ఏం చెబుతోందో వివరంగా తెలుసుకుందాం.
కొత్తగా నోటిఫై చేసిన ఈపీఎస్-2026 లో కనీస నెలవారీ పెన్షన్ పెంపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. 2014 సెప్టెంబర్ 1 నుండి అమలులో ఉన్న నెలవారీ కనీస పెన్షన్ Rs.1,000 మొత్తమే ఈ కొత్త స్కీమ్లోనూ యథా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.