భారతదేశం, మార్చి 13 -- పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక, ఆర్థిక వ్యవస్థలను అమెరికా 'పూర్తిగా ధ్వంసం' చేస్తోందని, ఆ దేశ నాయకత్వం ఉనికి లేకుండా పోయిందని ఆయన ప్రకటించారు.
శుక్రవారం ఒక సోషల్ మీడియా పోస్ట్లో ట్రంప్ అమెరికా సైనిక చర్యల గురించి సంచలన వివరాలు వెల్లడించారు. సైనిక పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇరాన్ ఓటమి అంచున ఉందని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ తన పోస్ట్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సూచించారు. "మా దగ్గర అపారమైన మందుగుండు సామగ్రి, అసమానమైన ఫైర్ పవర్ ఉంది. వీరికి ఇవాళ ఏం జరుగుతుందో చూడండి (Watch what happens today). గత 47 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అమాయక ప్రజలను చంపుతున్న వారిని, అమెరికా 47వ అధ్యక్షుడిగా నేను అంతం చేస్తున్నాను. ఇది నాకు దక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.