భారతదేశం, అక్టోబర్ 6 -- అక్రమ మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలను అరికట్టేందుకు రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్పై దాడి చేశారు. ఇన్స్టాగ్రామ్లో ప్రకటన చేసిన 'ట్రాప్ హౌస్ పార్టీ' కోసం ఓక్స్ ఫామ్హౌస్కి వచ్చిన 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్హౌస్లో మాదకద్రవ్యాలతో పార్టీ జరుగుతుందనే అనుమానం ఆధారంగా పోలీసులు దాడి చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు, 22 మంది మైనర్లతో సహా 65 మంది వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. హాజరైన మొత్తం వారిలో 12 మంది బాలికలు ఉన్నారు, వారిలో ఐదుగురు మైనర్లు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు నిర్వహించిన రక్త పరీక్షల్లో ఇద్దరు గంజాయి తీసుకున్నారని నిర్ధారించారు. అందులో ఒకరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి ఇషాన్. మరొక వ్యక్తి మైనర్. ఇషాన్ 2...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.